top of page
Post: Blog2_Post

సాధన యొక్క పరమ లక్ష్యము చిత్తశుద్ధి

ఒక వ్యక్తి నది ఒడ్డున ఒక కుటీరము నిర్మించుకొని యమధర్మరాజు ఇద్దరి సత్కర్మలను, పాపకర్మలను నివసించుచుండెను. అక్కడే ఉంటూ నియమిత రూపంలో విచారించి తన నిర్ణయాన్ని ప్రకటించబోయినప్పుడు ధర్మరాజు జపతాపాలు ఆచరించుచుండెను. ఏళ్ళ తరబడి సాధన ఆ ఇద్దరితో ఈ విధంగా అనెను. “నేను నా నిర్ణయాన్ని చేయుట వలన అతనికి కొన్ని సిద్ధులు ప్రాప్తించినవి మరియు ప్రకటించుటకు ముందు మీ ఇద్దరూ తమ తమ కర్మలను తన సిద్ధులను అతడు పలు విధములైన చమత్కారములను గురించి మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తున్నాను. బందిపోటు ప్రదర్శించుటకు ఉపయోగించుచుండెను. చూస్తుండగానే ఎల్లప్పుడూ హింసాత్మాక, మరియు చెడు కర్మలనే చేసెను. వేలకొలది మంది అతనికి అనుచరులుగా మరియు ప్రశంసకు కావున ప్రవర్తన అత్యంత పశ్చాత్తాపముతో ఉండెను. అతను లుగా మారిపోయారు. ఇప్పుడిక ఆ వ్యక్తి ఒక సాధువుగా ఈ విధంగా ఆలోచించుచుండెను. నేను ఎన్నో కుకర్మలు ఖ్యాతిని గడించెను. కాని అతనికి తన సిద్ధుల పట్ల చాలా చేసితిని. ఎందరినో పీడించాను. దుఃఖాన్ని కలిగించాను. అహంకారము కలదు. తన అనుచరుల మరియు ప్రశంసకుల మీరెందరినో హత్య చేశాను. ఇలా ఆలోచిస్తున్నప్పుడు అతని సంఖ్య పెరుగుట చేత అతని అహంకారము కూడా పెరిగెను. కళ్ళలో కన్నీరు నిండెను. అతను ఎంతో వినయంగా యమ ధనవంతుల నుంచి అతనికి బహుమానాలు లభించుచుండెను. ధర్మరాజుతో చెప్పెను. “ఓ ధర్మరాజు నేను జీవన పర్యంతం కావున ధనవంతుల పట్ల అతని ప్రవర్తన మధురముగా ఉ పాపకర్మలనే చేసితిని కనుక నేను సద్గతిని పొందుటకు ఎలా ండెను. కాని సాధారణ శిష్యులు, పేదలను కలవటానికి ఆశించగలను. కావున తమరు ఏ విధమైన దండన విధించినా అతనికి ఎటువంటి ఇష్టము లేకుండెను.

నేను స్వీకరించుటకు సిద్ధంగా ఉన్నాను” ఇప్పుడు సాధువు అతను కొన్నేండ్లకు వృద్ధుడయ్యెను. తన మృత్యువుని వంతు వచ్చాను. గురించిన చింతన అతనిని భయానికి గురిచేయుచుండెను. సాధువు ఈ విధంగా చెప్పెను. “ఓ ధర్మరాజా నేను ఎప్పుడైన మరణించిన వ్యక్తిని చూసినట్లయితే అతనిని మరణ నా జీవన పర్యంతం జప తపాలే ఆచరించాను. నేను నిత్యం భయం వెంటాడుచుండెను. ఒకసారి మృత్యువుని గురించి అగ్నిహోత్రం కూడా చేశాను. నేను ఎన్నో ధర్మ గ్రంథాలను ఆలోచిస్తూ అతను గాఢనిద్రలోకి వెళ్ళెను. అతనికి ఒక కల కూడా అధ్యయనం చేశాను. కావున వీటి ఆధారంగా నేను వచ్చెను. ఆ కలలో అతను చనిపోయినట్లుగా ఆతని ఆత్మను నా కొరకు స్వర్గము, ముక్తి, సద్గతి మొదలైనవి ఆశించుట యమ దూతలు యమ లోకానికి తీసుకువెళ్ళుచుండెను. సబబే కదా! కావున తమరు నా కొరకు స్వర్గంలోని సుఖ యమలోకానికి చేరగానే అక్కడ ఆశీనులయిన యమధర్మరాజు సాధనలను శీఘ్రంగా ఏర్పాటు చేయగలరు." ధర్మరాజు కన్పించెను. యమధర్మరాజు అతని పాపపుణ్యాల చిట్టా తెరిచి ఇద్దరి మాటలను విని మొదట బందిపోటుతో ఇట్లనెను. అతనికర్మానుసారం సద్గతిని లేక అధోగతిని నిర్ణయించి “నీవు నేటి నుంచి ఈ సాధువుకు సేవచేయవలెను. ఇదియే ప్రకటిస్తున్నట్టుగా తలచెను. అది దైవలీలలో ఏమోకాని ఒక నీకు విధించే దండన." - ధర్మరాజు ఆజ్ఞను ఆ బందిపోటు బందిపోటు కూడా మరణించి ఆ సమయానికి యమలోకానికి తలవంచి స్వీకరించెను. కాని ధర్మరాజు యొక్క ఆజ్ఞని వినిన చేరెను.


తర్వాత ఆ సాధువు తన అభ్యంతరాన్ని ఈ విధంగా వివరించెను. వాటికి అటువంటి తపస్సు చివరికి ఈశ్వరప్రాప్తి, మోక్షం, మహారాజా ఈ పాపి స్పర్శతో నేను అపవిత్రుడనవుతాను. ముక్తి మొదలైన వాటికి ఆధారంగా మారుతుంది". అప్పుడు ఇక నేను ఆచరించిన భక్తి తపస్సులకి ఏం విలువ యమధర్మరాజు యొక్క జ్ఞానపూరితమైన మాటలు వినుట మిగులుతుంది. ఒక పుణ్యకర్మలని ఆచరించిన నాకు ఏ వలన ఆ సాధువుకి జ్ఞానోదయం అయినది. కళ్ళ నుండి విధమైన ప్రత్యేకత ఉండదు కదా!

పశ్చాత్తాపంతో నిండిన అశ్రువులు రావటం మరియు స్వప్నం సాధువు యొక్క మాటలు ధర్మరాజుని బాధకు గురి చెదరటం జరిగింది. సాధువుకి తన తప్పు తెలిసింది. చేసెను. అప్పుడు ధర్మరాజు చెప్పెను. “నీవు ఎవరినైతే అంతర్యామి అయిన ఆ పరమాత్మ మన కర్మలన్నింటిని బందిపోటు అంటున్నావో, అతనికి తన తప్పు ఏమిటో చూస్తున్నాడు అని అతనికి అర్థమయ్యింది. తనకి తపః తెలిసింది. అలాగే పశ్చాతాపం కలిగింది. కాని నీకు నీ సాధనలోనికి నిజమైన దర్శింపచేశారని అర్థమయ్యింది. తప్పేమిటో తెలిసిందా! జీవన పర్యంతము తపము తపమని ప్రభువు తనకి నిజమైన మార్గదర్శనాన్ని చేశారు. ఆరోజు ఆడంబరాన్ని ప్రదర్శించావే కాని ఎప్పుడెనా జప-తపాలు నుంచి అతను అసలైన తపోసాధనలో లీనమయ్యాడు. చిత్తశు నీ చిత్తశుద్ధికి సాధనాలని తెలుసుకోగలిగావా? నీవు సిదులని, ద్ధియే సమస్త సాధనల సారం కదా!

అఖండజ్యోతి, మార్చి 2021

అనువాదం: భవానీ మాధురి అన్నపురెడ్డి


 
 
 

Recent Posts

See All
Our thoughts shape our lives

Life is not a bed of roses. It is full of ups and downs and keeps oscillating between good and bad, pleasure and pain, gains and loss,...

 
 
 

Comments


©2020 by DIYA (Youth wing of AWGP). 

bottom of page